Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: భరత్ పై ట్రంప్ విధించిన సుంకాలకు నిరసనగా సంగారెడ్డిలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

Sangareddy, Sangareddy | Sep 1, 2025
భారత్ పై అమెరికా విధించిన సుంకాలకు నిరసనగా సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డిలో నిరసన ర్యాలీ జరిగింది. సుందరయ్య భవన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ, ట్రంప్ విధించిన సుంకాలు దేశంలోని అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us