Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: తిరుమల స్వామివారిని దర్శించుకున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

Chittoor, Chittoor | Feb 6, 2025
ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తో సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్ గారు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ ఆధ్యాత్మికత గురువులు వినయ్ గురూజీ, బాలకృష్ణ గురూజీలతో కలిసి దర్శించుకున్నారు.తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us