Download Now Banner

This browser does not support the video element.

పల్నాడు జిల్లా, మాదలలో కౌలు రైతు ఆత్మహత్య

Sattenapalle, Palnadu | Sep 8, 2025
పల్నాడు జిల్లా,ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో కౌలు రైతు యర్రంశెట్టి కోటేశ్వరరావు (47) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న ఆయనకు సుమారు రూ.25 లక్షల అప్పు ఉందని, దానిని తీర్చలేక ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us