Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: అక్రమంగా స్థలం ఇస్తున్న నాలుగు ట్రాక్టర్ల పట్టివేత. ; కేసు నమోదు చేసిన టేకుమట్ల ఎస్సై

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 11, 2025
అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు టేకుమట్ల ఎస్సై సుధాకర్ వెల్లడించారు గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ట్రాక్టర్లను ఆపక ఎలాంటి అనుమతులు లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిసింది అన్నారు దీంతో వాహనాలను సీచేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us