Download Now Banner

This browser does not support the video element.

బేతంచెర్ల సిమెంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన కార్మికులు

Dhone, Nandyal | Aug 25, 2025
నంద్యాల జిల్లా బేతంచర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని సోమవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం గ్రామంలోని ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడి, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కంపెనీ VP శ్రీనివాసరావు, HR మేనేజర్ రఘురాం రెడ్డికి సూచించారు. కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us