Download Now Banner

This browser does not support the video element.

మహిళా సంఘాలు తప్పనిసరిగా ముఖ్యమంత్రి సభకు రావాలని ఊరిలో చాటింపు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Anantapur Urban, Anantapur | Sep 9, 2025
అనంతపురం జిల్లాలో మహిళా సంఘాలు తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే సభకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరుతూ గ్రామాలలో చాటింపు వేస్తున్నారు. వారు సభకు రాకపోతే వారి సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ అంశంపై ప్రధాన చర్చ కొనసాగుతోంది.
Read More News
T & CPrivacy PolicyContact Us