Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: పిఠాపురం కాలనీలో సిపిఎం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎం ఏ బేబీ

India | Sep 11, 2025
కామ్రేడ్ సీతారాం ఏచురి భవన్ ను (విశాఖపట్నం జిల్లా సిపిఎం కార్యాలయం) గురువారం ఉదయం విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీ ప్రాంతంలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్టతగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హాజరు కాగా అతిధులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి పద్మ, సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బి గంగారావు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us