మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని ఉద్యాన శాఖ రాష్ట్ర సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. శనివారం మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి పాల్గొన్నారు.