విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు బుధవారం వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాల అంగన్వాడి కేంద్రం చౌకధర దుకాణాలను కమిషన్ సభ్యులు భారతి శారద ఆనంద తో కలిసి సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో అంగన్వాడిలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళిక బద్ధంగా రూపొందించిందని దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజన అందించాలన్నారు