Download Now Banner

This browser does not support the video element.

నగరంలో ఘనంగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, హాజరైన రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా వీరాంజనేయ స్వామి

Anantapur Urban, Anantapur | Aug 26, 2025
అనంతపురం నగరంలోని ఎం వై ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us