సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సెక్షన్ వద్ద ఈనెల 12వ తేదీన జైసి ఆధ్వర్యంలో జరిగే చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను వాల్ పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా సోమవారం సిఐటి అనుబంధ సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఏసీ నాయకులు బి మధు హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.