Download Now Banner

This browser does not support the video element.

మద్దూర్: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం... హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

Maddur, Narayanpet | Apr 23, 2024
నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్య నాయకులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us