Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: రాజపూర్ సమీపంలో జాతీయ రహదారిపై అడుగడుగునా పండ్ల విక్రయాలు ప్రమాదపుటంచున ప్రయాణం కొనసాగిస్తున్న వాహనదారులు

Jadcherla, Mahbubnagar | Apr 21, 2024
రాజపూర్ మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఇరువైపులా పండ్ల విక్రయాలు కొనసాగిస్తున్నారు చిరు వ్యాపారులు. రహదారి సమీపంలో వాహనాలు నిలపడంతో అటు హైదరాబాద్ ఇటు బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us