Download Now Banner

This browser does not support the video element.

విజయవాడ రాజేశ్వరి పేటలో నీటి కాలుష్యం వల్ల 16 మంది అస్వస్థత

India | Sep 10, 2025
విజయవాడ న్యూ రాజేశ్వరి పేటలో మంచి కాలుష్యం వల్ల 16 మంది అస్వసత గురయ్యారు. అధికారుల తక్షణమే స్పందించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 16 మందిని తరలించినట్లు తెలిపారు. బుధవారం ఒకసారిగా రాజరాజేశ్వరి పేటలో ప్రజలు వాంతులు విరోచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న డిఎంహెచ్ఓ సుహాసిని పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us