Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: బంటుపల్లి గ్రామంలో మహిళలకు 50 శాతం సబ్సిడీతో 70 కుట్టు మిషన్లు పంపిణీ చేసిన, రాష్ట్ర వాల్మీకి చైర్మన్ బొజ్జమ్మ

Alur, Kurnool | Sep 7, 2025
దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో మహిళలకు 50 శాతం సబ్సిడీతో 70 కుట్టుమిషన్లు అక్షిత స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు అందజేయడం జరిగిందని ఆదివారం రాష్ట్ర వాల్మీకి చైర్మన్ బొజ్జమ్మ తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధికి చెందగలరని, కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన అక్షితఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉచిరప్ప,మహేష్, స్వామి,రంగడు, ఉమేష్, వీరయ్య, దొరస్వామి వివిధ గ్రామాల ప్రజలు GS పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us