Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: వికలాంగుల పెన్షన్ల తొలగింపును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి: పట్టణంలో సీపీఎం నేతలు

Adoni, Kurnool | Aug 25, 2025
రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లను తొలగింపును విరమించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. సోమవారం ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, మల్లయ్య. సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు పీఎస్ గోపాల్, తిప్పన్న, పట్టణ నాయకులు, నాగరాజ్, వీరేష్ మీరు మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వం వికలాంగులకు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిందని సంవత్సరం కిందట కూటమి ప్రభుత్వం డాక్టర్లతో వెరిఫికేషన్ చేసి పర్సంటేజ్ ద్వారా ఇలా చేయడం సరికాదు
Read More News
T & CPrivacy PolicyContact Us