Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: నేషనల్ ర్యాంకింగ్స్‌లో నన్నయ వర్సిటీ బీ గ్రేడ్‌కు పడిపోవడంపై మండిపడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు TK విశ్వేశ్వరరెడ్డి

India | Sep 5, 2025
అధిక వి నన్నయ విశ్వవిద్యాలయంపై తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకుల్లో నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రాధాన్యత లేకపోవడంపై అగ్రహారం వ్యక్తం చేశారు. పక్కన ఉన్న ప్రైవేటు యూనివర్సిటీకి ఏ ప్లస్ లాగా నన్నయ్యకు బి గ్రేడ్ రావటం వారి పనితీరు ఎలాంటిదో తెలుస్తుంది అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us