Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: ఆర్డీటీని పరిరక్షించి తీరుతాం:బోరంపల్లి లో అనంతపురం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి

Kalyandurg, Anantapur | Jun 17, 2025
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ని పరిరక్షించి తీరుతామని అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో మంగళవారం మాజీ ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంగయ్య పాదయాత్రను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. రంగయ్య చేస్తున్నది రాజకీయ యాత్ర కాదని ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కొరకు అన్నారు. పాదయాత్ర అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us