జిల్లా సేవ పక్షోత్సవంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు కాకినాడలో ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మల సీతారాములకు పాలభిషేకం చేశారు ఆయన మాట్లాడుతూ ఎరువుల కొరత వాస్తవమే అయినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తక్కువగానే ఉందన్నారు భవిష్యత్తులో ఎరువులు దొరకవని భయంతో రైతులు అధికంగా కొనుగోలు చేయడంతో కొరత ఏర్పడిందన్నారు