Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ నగరంలో వినాయక మండపాలు వద్ద డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ నేహా

India | Aug 27, 2025
కాకినాడ నగరంలో వినాయక చవితి పండుగను ఎటువంటి ఆవరించిన సంఘటన జరగకుండా ఉండేందుకు కాకినాడ ప్రధాని కోడళ్లో ఉన్న వినాయక మండపాలు వద్ద జిల్లా పోలీస్ ఎస్పి బిందు మాధవ్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో నిఘాను చేపట్టారు. ఈ సందర్భంగా టూటౌన్ 3 టౌన్ సిఐలు ప్రజలకు ఉప్పరు సూచనలు చేశారు మండపాలు వద్ద ఎటువంటి అనుమానిత వస్తువులు కనపడిన తక్షణమే 1200 కు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us