Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేయనున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

India | Aug 26, 2025
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సెప్టెంబర్ 1న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారని, ఆయన పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొవ్వూరులో మంగళవారం సాయంత్రం కోరారు. బిజెపి జిల్లా సమావేశం కొవ్వూరులో అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమ వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో బిజెపి అభివృద్ధి లక్ష్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ పర్యటన జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us