Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాకు పకడ్బందీ చర్యలు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Mahabubabad, Mahabubabad | Sep 6, 2025
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాకు పకడ్బంధిచ్చేటట్లు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ కేక అదనపు కలెక్టర్లు లెనిన్ వచ్చేటప్పుడు కె అనిల్ కుమార్ లతోపాటు అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో యూరియా పంపిన పై సమీక్షించారు ఇప్పటికే 23 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అమ్మకాలు జరిపామని ఇంకా వచ్చే యురేను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మకాలు చేయుటకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us