Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: MLC కవిత సస్పెన్షన్ పై మాట్లాడిన మాజీ మంత్రి జోగు రామన్న

Adilabad Urban, Adilabad | Sep 3, 2025
క్రమశిక్షణకు మారుపేరు బీఆర్ఎస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. క్రమశిక్షణతోనే బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. క్రమశిక్షణను ఉల్లంగించిన వారు ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసినట్లు చెప్పారు. ఎంతటి వారైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, మాట్లాడినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us