యాదాద్రి భువనగిరి జిల్లా: త్రిబుల్ ఆర్ అలైట్మెంట్ ను మార్చాలని చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు బాధితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలిసిన వివరాల ప్రకారం పంటలు పండే భూములను తీసుకొని తమ ఉపాధిని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాట్మెంట్ను మార్చి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు .లేదంటే భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.