సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ అస్వసతకు గురయ్యారు. శనివారం సాయంత్రం 5:30 సమయంలో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తేలాల్సింది అన్నారు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.