Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి సభకు వెళితేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అచ్చంపల్లిలో దండోరా వేయించిన టీడీపీ నాయకులు

Kalyandurg, Anantapur | Sep 9, 2025
ఈనెల 10 (బుధవారం) అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ జరుగుతుందని ఆ సభకు వెళితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వెళ్ళని వారికి పథకాలు రద్దు చేయిస్తామని కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో దండోరా వేయించారు. తల్లికి వందనం, ఫ్రీ గ్యాస్ వంటి సంక్షేమ పథకాలు వర్తించాలంటే సీఎం సభకు వెళ్లి తీరాల్సిందేనని దండోరా వేయించారు. సభకు వెళ్లకపోతే కచ్చితంగా పథకాలు రద్దు చేయడం జరుగుతుందని దండోరా వేశారు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us