Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: యుఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Mancherial, Mancherial | Sep 4, 2025
మంచిర్యాల జిల్లా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం సాయంత్రం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవి, తిరుపతి ఎన్నిక చేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్, కార్యదర్శిగా మిట్టపల్లి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యునిగా మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులుగా సాయితేజ, గీతాంజలి, అంజలి, సహాయ కార్యదర్శిగా మనిచరణ్, జిల్లా కమిటీ సభ్యులుగా రెహమాన్, రాజేష్, జషుంత్, సాయికుమార్ ఎన్నికయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us