Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ కుమార్

Gadwal, Jogulamba | Sep 11, 2025
గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ప్రత్యేకంగా స్మశాన వాటికకు భూకేటాయింపు, చర్చిల నిర్మాణపు అనుమతులు, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, క్రైస్తవ మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ, తదితర అంశాలపై పాస్టర్లతో చర్చించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us