Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: రంగాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి విద్యుత్తు శాఖకు ప్రమాదవశాత్తు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా

Singanamala, Anantapur | Oct 1, 2025
నార్పల మండల కేంద్రంలో రంగాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి విద్యుత్ శాఖకు గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us