Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం భవనపాడు సముద్ర తీరంలో గల్లంతైన మూడో విద్యార్థి మృతదేహం లభ్యం

Srikakulam, Srikakulam | Aug 6, 2025
సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరంలో ముగ్గురు విద్యార్థులు మంగళవారం గల్లంతైన విషయం విధితమే. అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థులు డెడ్ బాడీలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మూడో విద్యార్థి దుర్యోధన మృతదేహం సమీపంలోని షిప్ యార్డ్ జెట్టి గోడ వద్దకు కొట్టుకొచ్చింది.
Read More News
T & CPrivacy PolicyContact Us