Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: కోట్లు విలువచేసే సింగరేణి స్థలం కబ్జా దొంగ రిజిస్ట్రేషన్ లపై తహసిల్దార్ కు వినతి పత్రం

Ramagundam, Peddapalle | Sep 13, 2025
కోట్లు విలువ చేస్తే భూమి కబ్జాక గురైన పట్టించుకునే నాధుడే కరువయ్యారని కబ్జాదారులు కోట్లు విలువ చేసే సింగరేణి స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ లు తీసుకున్న తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు పిడుగు కృష్ణ కోరారు ఈ మేరకు శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us