Download Now Banner

This browser does not support the video element.

రాజుల కండ్రిగ గ్రామంలో 68000 పలికిన గణేష్ లడ్డు

Srikalahasti, Tirupati | Aug 31, 2025
రాజులకండ్రిగలో రూ.68 వేలు పలికిన లడ్డూ ఏర్పేడు మండలం రాజుల కండ్రిగ గ్రామంలో ఆదివారం స్వామివారి లడ్డూ వేలం వేశారు. స్వామివారి లడ్డూను రూ.68 వేలకు పర్వతాల మునిరాజు, గీత దంపతులు వేలంలో దక్కించుకున్నారు. అనంతరం వినాయకుని రూపాయి బిళ్లను దివ్య, కరుణాకర్ దంపతులు రూ.46వేలకు దక్కించుకున్నారు. స్థానిక భక్తులు భార్గవి, వెంకటేష్ దంపతులు దేవాలయం వద్ద అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us