Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: సరూర్నగర్ డివిజన్ పరిధిలో పర్యటించి పలు సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

Ibrahimpatnam, Rangareddy | Sep 9, 2025
సరూర్నగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మంగళవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు పలు సమస్యలను పరిశీలించారు. ముఖ్యంగా డ్రైనేజీలో ఓవర్ ఫ్లో సమస్యతో పాటు శానిటేషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us