Download Now Banner

This browser does not support the video element.

తుని మనం మరణించిన మన కళ్ళు సజీవంగా ఉంటాయి మరొకరికి చూపుని ప్రసాదిస్తాయి అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా డీసీహెచ్ఎస్

Prathipadu, Kakinada | Sep 2, 2025
మనం మరణించిన తర్వాత కూడా మన కళ్ళు సజీవంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు నేత్రదానం చేయాలని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్న పిలుపునిచ్చారు తుని పట్టిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆమె మంగళవారం తుని పట్టణంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు...ఈ సందర్భంగా నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరు అంగీకరించే విధంగా ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us