Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నంలో అన్నదాత పోరుబాటకు వెళుతున్న మాజీ మంత్రి జోగి రమేష్ వర్గీయులను అడ్డుకున్న పోలీసులు

Mylavaram, NTR | Sep 9, 2025
అన్నదాత పోరుబాటకు వెళుతున్న మాజీ మంత్రి జోగి రమేష్ వర్గీయులను మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో పోలీసులు అడ్డుకున్నారు. అన్నదాత పోరుబాట కార్యక్రమానికి అనుమతులు లేవంటూ అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
Read More News
T & CPrivacy PolicyContact Us