మెట్ పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి ప్రమాద వశాత్తూ ఇటీవల మరణించగా గురువారం సాయంత్రం 4 గంటలకు వారి కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వెంట నాయకులు అనూప్ రావు, తదితరులు, గ్రామ నాయకులు ఉన్నారు.