Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: అగ్రహారం గ్రామంలో వ్యక్తి అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Pattikonda, Kurnool | Aug 26, 2025
మద్దికేర మండలం అగ్రహారం గ్రామంలో వెంకటేశ్వర్లుఅనే వ్యక్తి అనుమానాస్పదంగా కాలిన గాయాలతోమృతి చెందాడు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకుఫిర్యాదు చేశారు. మంగళవారం ఎస్సై విజయ నాయక్దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us