Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: డయల్ యువర్ ఆర్టీసీ డిఎంకు స్పందన,14 మంది తమ సమస్యలను ఫిర్యాదు చేసినట్లు తెలిపిన డిఎం ఉపేందర్

Sangareddy, Sangareddy | Aug 30, 2025
సంగారెడ్డిలో శనివారం ఆర్టీసీ డయల్ యువర్ డిఎం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 14 మంది తమ సమస్యలను ఆర్టీసీ డిఎం ఉపేందర్ కు విన్నవించారు. ముఖ్యంగా, గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు నడపాలని పలువురు కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని డిఎం ఉపేందర్ హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us