Download Now Banner

This browser does not support the video element.

ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి. కాకినాడలో నాయకులు డిమాండ్

India | Aug 31, 2025
ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ కాకినాడ జిల్లా అధ్యక్షులు విజయ రాము కార్యదర్శి బిఎల్ రాజు ఆదివారం కాకినాడ డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా బస్సులను నడపాలని ఆర్టీసీలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us