Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో సెప్టెంబర్, 13 వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ సి.హెచ్.రమేష్ బాబు గారు తెలిపారు. జిల్లాల్లోని పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు.