Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: వచ్చేనెల 13వ తేదీన నిర్వహించబోయే మెగా లోక్ పదాలకు విజయవంతం చేయాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో సెప్టెంబర్, 13 వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ సి.హెచ్.రమేష్ బాబు గారు తెలిపారు. జిల్లాల్లోని పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us