Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా వినాయక పండుగ వేడుకలు

Kalyandurg, Anantapur | Aug 27, 2025
కళ్యాణ దుర్గం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో వినాయక పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వినాయక పండుగ ను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us