Download Now Banner

This browser does not support the video element.

దళితులను విభజించడం మంచిది కాదు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

Gudur, Tirupati | Aug 24, 2025
దళితులను విభజించడం మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆదివారం తిరుపతి జిల్లా గూడూరుకు చేరుకుంది. దానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపి, అనంతరం ఆయన 4 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో కెల్లా గొప్పదని ఆయన కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us