Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: చెన్నేపల్లి వాసి బెంగళూరులో రైలు కిందపడి మృతి: విచారణ చేపట్టిన పోలీసులు

Kalyandurg, Anantapur | Jun 18, 2025
కంబదూరు మండలం చెన్నేపల్లి గ్రామానికి చెందిన రామ మోహన్ కుమారుడు సురేంద్ర బుధవారం బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందాడు. సురేంద్ర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడో తెలియడం లేదు. ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us