Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: శాతవాహన యునివర్సిటీ వద్ద జ్యోతిబా ఫూలే కూడలి సుందరీకరణకు శంఖుస్థాపన

Karimnagar, Karimnagar | Sep 10, 2025
శాతవాహన యూనివర్సిటీ ప్రధాన ప్రవేశం ముందు గల జ్యోతిబా ఫూలే కూడలి సుందరీకరణకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,సుడా వైస్ చైర్మన్,మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ బుధవారం సాయంత్రం 4గంటలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..15 లక్షలు సుడా నిధులతో సుందరీకరణ పనులు ఈ రోజు ప్రారంభించామని అన్నారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఫూలే విగ్రహం ఏర్పాటుకు మంజూరు ఇచ్చారని విగ్రహం చుట్టూ సుందరీకరణ చేసి గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు.కూడలి సుందరీకరణకు స్థానిక నాయకులు ఫూలే అభిమానులు ఎప్పటినుండో అడుగుచున్నారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us