Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: ఆత్మకూరు(ఏస్) మండలం ఏపూరి గ్రామంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు

Suryapet, Suryapet | Sep 26, 2025
సూర్యాపేట జిల్లా: ఆత్మకూరు (ఏస్)మండలంలోని యూరియా కొరత కోసం రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని ఏపూరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. యూరియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సకాలంలో అందించకపోవడంతో రైతులను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు వాపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us