చంద్రబాబు రైతుల్ని ఆదుకోండయ్యా అంటు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆనం తెలిపారు..ఈ ఈ సందర్భంగా నెల్లూరులో జరిగిన రైతు పోరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారుకూటమి ప్రభుత్వంలో యూరియా దొరకడం గగనమే అయిందని మండిపడ్డారు..సీఎం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలి ఆయన ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో డిమాం