Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: పోలీసులు రెస్క్యూ చేసిన యాచకుల వేలిముద్రల ఆధారంగా బంధువులను ప్రయత్నించిన కమిషనర్ శంకబాద్ర భాగ్చి

India | Aug 30, 2025
నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., వారు జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా, విశాఖ మహా నగరంలో భిక్షాటన చేస్తున్న 243 యాచకులను రేస్క్యు చేసి, వారికి నగరంలో పలు ఆశ్రమాలలో ఆశ్రయం కల్పించిన విషయం విధితమే.243 మంది యాచకులలో వారి బంధువులకు, ఆశ్రయాల నిర్వాహకులకు అప్పగించగా మిగిలి ఉన్న 128 మంది యాచకులకు ఈ రోజు నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు నగర పోలీసులు యాచకుల వేలిముద్రల ఆధారంగా బంధువులతో కలిపెందుకు వివరాలు సేకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us