Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రామిరెడ్డి,లక్ష్మి, సమ్మయ్య, లక్ష్మయ్య ఇటీవల పలు కారణాలతో మృతిచెందగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నాగరం గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను కలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపి పరామర్శించారు ఎమ్మెల్యే గండ్ర.చనిపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.