శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ మీడియాతో మాట్లాడుతూ ఎరువులు ఇప్పటికే యూరియా పొటాషియం ఈ రూపేనా పంపిణీ చేశామని సుమారు 3.71 లక్షలు ఎకరాలకు సరిపడే బిరువుల్ని పంపిణీ చేశామని ఇప్పటికే రైతులకి రైతు సేవ కేంద్రాలకు ద్వారా ఎరువులు పంపిణీ చేశామని అన్నారు.