Download Now Banner

This browser does not support the video element.

వేములవాడ: రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన ఫాసుల్ నగర్ రైతులు

Vemulawada, Rajanna Sircilla | Feb 2, 2025
రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రూరల్ పరిధిలోని ఫాజుల్ నగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల కోసం నీటిని విడుదల చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు రైతులతో పాటు కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us